కర్నాటక ఎన్నికలు: శివమొగ్గలో బీజేపీ నేత ఈశ్వరప్ప వెనుకంజ
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కీలక నేత ఈశ్వరప్ప ఓటమి బాటలో పయనిస్తున్నారు. ఆయన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో షిమోగా నుంచి బరిలో నిలిచారు. కానీ ఆయన వెనుకబడ్డారు. సిద్ధరామయ్య చాముండేశ్వరిలో వెనుకంజలో, బాదామిలో ముందంజలో ఉన్నారు. శికరిపురలో యెడ్యూరప్ప ముందంజలో ఉన్నారు.
తొమ్మిది గంటల సమయానికి కాంగ్రెస్ 65, బీజేపీ 65, జేడీఎస్ 31 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇరు పార్టీలు పోటీపోటీగా ఉన్నాయి. వరుణలో సిద్ధరామయ్య కొడుకు యతీంధ్ర ఆధిక్యంలో ఉన్నారు.

బెంగళూరు రీజియన్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మైసూరు డివిజన్లో జేడీఎస్ సత్తా చాటుకుంటోంది. గుల్బర్గాలోను బీజేపీ ముందంజలో ఉంది.
కాగా, సోమవారం ముగిసిన ఎన్నికల్లో 72.59 శాతం పోలింగ్ నమోదయింది. పలు కారణాలతో వాయిదా పడిన రెండు నియోజకవర్గాల్లోని మూడు పోలింగ్ బూత్ల్లోనూ సోమవారం పోలింగ్ ప్రక్రియ ముగిసింది. బ్యాలెట్ పత్రాలకు బదులుగా ఈసారి అన్నిచోట్లా ఈవీఎంలతో పోలింగ్ను నిర్వహించారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications