ప్రాణం తీసిన ఇడ్లీ, వరద బాధితులకు సహాయం

ఓనమ్ పండుగని సందర్బంగా నిర్వహించిన ఇడ్లీ పోటీల్లో పాల్గోన్న 55 ఏళ్ల వ్యక్తి చనిపోయారు. ఇడ్లీలు వేగంగా తినే పోటీలో పాల్గోన్న కందముతన్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇడ్లీ పోటీల్లో కందముతన్ వేగంగా తినడానికి ప్రయత్నించి.. ఆ ప్రయత్నంలో ఇడ్లీ గొంతులో ఇరుక్కోని, దాంతో ఊపిరి ఆడకపోవడంతో స్దానిక ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే కందముతన్ మరణించాడని పోలీసులు ధృవీకరించారు.
జమ్మూకాశ్మీర్ వరద బాధితులకు తమిళనాడు, ఒడిశా సహాయం
జమ్మూకాశ్మీర్ వరద బాధితులకు పలు రాష్ట్రాలు తమ వంతుగా సాయం ప్రకటిస్తున్నాయి. తాజాగా వరద బాధితుల సహాయార్థం ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు విరాళంగా ప్రకటించగా, అటు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా రూ. 5 కోట్లు సాయం ప్రకటించారు. ఎలాంటి ఇతర సహాయమైనా చేస్తామని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. జమ్మూ కాశ్మీర్లో వరదల కారణంగా ఇప్పటి వరకు 200 మంది మృత్యువాడ పడగా, వేలాది మంది నిరాశ్రయులైన విషయం తెలిసిందే.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్












Click it and Unblock the Notifications