Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సుప్రీం ఎఫెక్ట్: లాలూప్రసాద్, జగన్నాథ్‌లపై అనర్హత వేటు

Lalu formally disqualified from Lok Sabha
న్యూఢిల్లీ: దాణా కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్న రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడి) చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పైన వేటు పడింది. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో లోకసభలో లాలుపై మంగళవారం అనర్హత వేటు పడింది. లాలూతో పాటు జెడి(యు) పార్లమెంటు సభ్యుడు జగదీష్ మిశ్రా పైన కూడా వేటు పడింది.

సుప్రీం తీర్పుతో అనర్హత వేటుకు గురైన మొదటి లోకసభ సభ్యుడు లాలూ. పార్లమెంటులో రెండో సభ్యుడు. సోమవారం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రషీద్ మసూద్ పైన వేటు పడింది.

కాగా, దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు రాంచీ సిబిఐ ప్రత్యేక కోర్టు అక్టోబర్ రెండున ఐదేళ్ల జైలు శిక్షను విధించిన విషయం తెలిసిందే. ఇదే కేసులో మరో మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ మిశ్రాకు నాలుగేళ్ల జైలు శిక్షను విధించింది. లాలూకు కోర్టు రూ.25 లక్షల జరిమానా కూడా విధించింది.

లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పశువుల దాణాకు సంబంధించి రూ.35 కోట్ల రూపాయలు కాజేశారనే అభియోగంపై సిబిఐ విచారణ చేపట్టింది. అయితే నేరస్తులు చట్టసభల్లో అనర్హులని సుప్రీం జూలై 10న చెప్పింది. దీంతో లాలూ, శర్మల పైన వేటు పడింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+