'పనామా పేపర్స్'లో ఐపీఎల్: లిస్ట్లో సైఫ్, కరీనా కపూర్
ముంబై: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న 'పనామా పేపర్స్' తాజాగా మరికొంతమంది పేర్లను బయటపెట్టింది. పనామా పేపర్స్ వన్, టూ, త్రీ, ఫోర్.. ఇలా వరుసగా పలువురు ప్రముఖుల జాబితాను వెల్లడిస్తున్నారు. తాజా జాబితాలో మరికొందరు బాలీవుడ్ ప్రముఖులు పేర్లు వచ్చాయి.
ఈ జాబితాలో సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్, కరిష్మా కపూర్లతో పాటు పుణేలో రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా ఉన్న చోరిడా కుటుంబం ఉంది. ప్రముఖ వ్యాపారవేత్త వేణుగోపాల దూత్ ఉన్నారు. పనామా పేపర్లలో తమ పేర్లు రావడంపై సైఫ్, కరీనా కపూర్ స్పందించలేదు.

2010లో ఐపీఎల్లో పుణే ఫ్రాంచైజీని సొంతం చేసుకునేందుకు వీడియోకాన్, పంచశీల గ్రూప్తో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు సైఫ్, కరీనా, కరిష్మాలు జతకట్టిన సమయంలో వీరితో పాటు బీవీఐ (బ్రిటిషన్ వర్జిన్ ఐలాండ్స్)లో రిజిస్టరైన కంపెనీ ఓడ్బురేట్ లిమిటెడ్ కూడా భాగమైంది.
మొత్తం పదిమంది కలిసి పీ విజన్ స్పోర్ట్స్ ప్రయివేటు లిమిటెడ్ పేరిట ఓ కన్సార్టియంను ఏర్పాటు చేసి పుణే ఫ్రాంచైజీ కోసం బిడ్ వేయగా, ఈ సంస్థ విఫలమైంది. తాజాగా, మొసాక్ ఫోన్సెకా నుంచి బహిర్గతమైన పత్రాల్లో పీ-విజన్, ఓడ్బురేట్ పేర్లు ఉన్నాయి.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications