Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎంతో సౌత్ ఇండియా సూపర్ స్టార్ సతీమణి లతా రజనీకాంత్ భేటీ, ఎందుకంటే !

చెన్నై: సౌత్ ఇండియా సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామితో భేటీ అయ్యారు. చెన్నైలోని తమిళనాడు సచివాలయంలో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, లతా రజనీకాంత్ భేటీ అయ్యి చాల సమయం చర్చించారు.

సీఎం ఎడప్పాడి పళనిస్వామితో భేటీ తరువాత ఆ విషయంపై లతా రజనీకాంత్ ట్విట్టర్ లో స్పంధించారు. తమిళనాడు రాష్ట్ర స్థాయిలో పిల్లల కోసం ఓ ప్రత్యేక కమిటీ వెయ్యాలని సీఎం ఎడప్పాడి పళనిస్వామికి తాను మనవి చేశానని లతా రజనీకాంత్ వివరించారు.

Latha Rajini Kanth meets Tamil Nadu CM Edappadi Palanisamy in Chennai

పిల్లలను అన్ని విధాలుగా కాపాడడంలో తమిళనాడు, తమిళ ప్రజలు ఇతర రాష్ట్రాలకు, దేశానికి ఆదర్శంగా ఉండాలని, ఈ విషయంపై ప్రభుత్వం సహకరించాలని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి తాను మనవి చేశానని లతా రజనీకాంత్ సోషల్ మీడియాలో వివరించారు.

పిల్లల కోసం ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కమిటీ వేస్తామని సీఎం ఎడప్పాడి పళనిస్వామి హామీ ఇచ్చారని, తప్పకుండా ప్రభుత్వంతో కలిసి తాము పిల్లలకు సేవ చెయ్యడానికి అన్ని విధాలుగా సిద్దంగా ఉంటామని లతా రజనీకాంత్ వివరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, లతా రజనీకాంత్ భేటీకి ప్రాధాన్యత సంచరించుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+