సీఎంతో సౌత్ ఇండియా సూపర్ స్టార్ సతీమణి లతా రజనీకాంత్ భేటీ, ఎందుకంటే !
చెన్నై: సౌత్ ఇండియా సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామితో భేటీ అయ్యారు. చెన్నైలోని తమిళనాడు సచివాలయంలో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, లతా రజనీకాంత్ భేటీ అయ్యి చాల సమయం చర్చించారు.
సీఎం ఎడప్పాడి పళనిస్వామితో భేటీ తరువాత ఆ విషయంపై లతా రజనీకాంత్ ట్విట్టర్ లో స్పంధించారు. తమిళనాడు రాష్ట్ర స్థాయిలో పిల్లల కోసం ఓ ప్రత్యేక కమిటీ వెయ్యాలని సీఎం ఎడప్పాడి పళనిస్వామికి తాను మనవి చేశానని లతా రజనీకాంత్ వివరించారు.

పిల్లలను అన్ని విధాలుగా కాపాడడంలో తమిళనాడు, తమిళ ప్రజలు ఇతర రాష్ట్రాలకు, దేశానికి ఆదర్శంగా ఉండాలని, ఈ విషయంపై ప్రభుత్వం సహకరించాలని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి తాను మనవి చేశానని లతా రజనీకాంత్ సోషల్ మీడియాలో వివరించారు.
పిల్లల కోసం ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కమిటీ వేస్తామని సీఎం ఎడప్పాడి పళనిస్వామి హామీ ఇచ్చారని, తప్పకుండా ప్రభుత్వంతో కలిసి తాము పిల్లలకు సేవ చెయ్యడానికి అన్ని విధాలుగా సిద్దంగా ఉంటామని లతా రజనీకాంత్ వివరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, లతా రజనీకాంత్ భేటీకి ప్రాధాన్యత సంచరించుకుంది.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!










Click it and Unblock the Notifications