మోడీ ఇంటికి నేతల క్యూ : అటు నుంచే అటే రాష్ట్రపతి భవన్కు ...
న్యూఢిల్లీ : మిగిలింది మరికొన్ని గంటలే .. రాష్ట్రపతి భవన్ వేదికగా రెండోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే మోడీ 2.0 టీంలో చేరబోయే నేతలంతా ఆయనకు కలిసేందుకు క్యూ కడుతున్నారు. వారంతా అటునుంచే బయల్దేరి ప్రమాణ స్వీకారానికి బయల్దేరుతారని తెలుస్తోంది.
4.30 గంటలకు భేటీ
రాత్రి 7 గంటలకు మోడీ ప్రమాణం చేస్తారు. తర్వాత మంత్రుల స్వియరింగ్ ఉంటుంది. మొత్తం 60 మందితో క్యాబినెట్ కొలువుదీరనుంది. ఇప్పటికే ఆయా నేతలకు బీజేపీ చీఫ్ అమిత్ షా, పీఎంవో సమాచారం అందించింది. దీంతో ముఖ్యనేతలంతా ఢిల్లీలో అందుబాటులో ఉన్నారు. ముఖ్యనేతలంతా సాయంత్రం 4.30 గంటలకు మోడీ నివాసానికి చేరుకోనున్నారు. ధర్మేంద్ర ప్రదాన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, సదానందగౌడ, గిరిరాజ్ సింగ్, నితిన్ గడ్కరీ, తమ భాగస్వామ్య పార్టీ ఎల్జేపీ అధినేత రాం విలాస్ పాశ్వాన్, ప్రకాశ్ జవదేకర్, రమేశ్ పొఖ్రియాల్ మోడీతో సమావేశమవుతారు. వీరంతా కలిసి ర్యాలీగా రాష్ట్రపతి భవన్ చేరుకుంటారని తెలుస్తోంది.

అసమ్మతి స్వరం
మోడీ 2.0 టీంలో కొందరు నేతలకు చోటు దక్కే అవకాశం లేదు. సంతోష్ గాంగ్వార్ కు ప్రొటెం స్పీకర్ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. దీనిపై ఆయన స్పందించారు. తాను ప్రొటెం స్పీకర్ పదవీ చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. అయితే పార్టీ అప్పగించే పనిని మాత్రం చేస్తానని స్పష్టంచేశారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications