జీతాలు నిలిపివేయండి: అద్వానీకి కోపమొచ్చింది
భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ (ఎల్కే అద్వానీ)కి కోపం వచ్చింది. పార్లమెంటులో సమావేశాలను అడ్డుకోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం బీజేపీ పార్లమెంటరీ భేటీ జరిగింది.
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ (ఎల్కే అద్వానీ)కి కోపం వచ్చింది. పార్లమెంటులో సమావేశాలను అడ్డుకోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం బీజేపీ పార్లమెంటరీ భేటీ జరిగింది.
ఈ భేటీలో అద్వానీ పలు సూచనలు చేశారు. సభను అడ్డుకునే వారిపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో ఆలోచించాలన్నారు. లేకుంటే సభలో చర్చ జరిగేందుకు అవకాశాలను పరిశీలించాలన్నారు. సభను అడ్డుకునే వారిపై స్పీకర్ కఠిన నిర్ణయం తీసుకోవాలన్నారు.

సభకు అడ్డుపడుతున్న సభ్యుల జీతాలు నిలిపివేసేలా చర్యలను స్పీకర్ పరిశీలించాలని కోరారు.
నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విపక్షాలు ఆరోపిస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్న నేపథ్యంలో బుధవారం ఉదయం ప్రధాని మోడీ అధ్యక్షతన బీజేపీ పార్లమెంటరీ సమావేశాన్ని నిర్వహించారు.
More From
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications