పార్లమెంట్ పరిసరాల్లో భారీ అగ్నిప్రమాదం, యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ల లైవ్ కవరేజీ వద్దు
న్యూఢిల్లీ: పార్లమెంట్ పరిసరాల్లో ఆదివారం మధ్యాహ్నాం అగ్ని ప్రమాదం సంభవించింది. రైల్ భవన్, ఏసీ ప్లాంట్ పవర్ హౌస్లో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఏడు పైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ల లైవ్ కవరేజీ వద్దు: కేంద్రం
ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లను ప్రత్యక్ష ప్రసారం చేయరాదని టీవీ ఛానళ్లకు కేంద్రం స్పష్టం చేసింది. సాయుధ బలగాలు టెర్రరిస్టులను మట్టుబెట్టే క్రమంలో లైవ్ కవరేజి ఇస్తే, అది ఆపరేషన్ కు విఘాతం కలిగించే ప్రమాదం ఉందని కేంద్రం పేర్కొంది.

మార్చి 20న జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలో టెర్రిస్టులతో జరిగిన భారత ఆర్మీ పోరుని లైవ్గా టెలికాస్ట్ చేశాయి. ఈ నేపథ్యంలోనే, కేంద్ర సమాచార, ప్రసార శాఖ తాజా నిర్ణయం తీసుకుంది.
దాడి జరుగుతున్న ప్రదేశం, బలాబలాలు, కదలికలు, వ్యూహాలు తదితర అంశాలను ప్రత్యేకంగా లైవ్ టెలికాస్ట్గా చూపొద్దని పేర్కొంది. నిర్ధిష్ట అధికారులే టెర్రర్ ఆపరేషన్ పూర్తైన తర్వాత దానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తారని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి బిమల్ జుల్కా స్పష్టం చేశారు.
-
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications