షాకింగ్: భార్యలకు డ్రగ్స్ అలవాటు చేస్తోంది భర్తలే
ఈటానగర్: ఈశాన్య రాష్ట్రాల్లో ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది! అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భర్తలే భార్యలకు మద్యం డ్రగ్స్ అలవాటు చేస్తున్నారని సర్వేలో తేలింది. భార్యాభర్తలు ఇద్దరు కలిసిమెలిసి దానిని నంజుకుంటారట. నల్ల మందును భర్తలే అలవాటు చేస్తున్నారని ఇంటింటి సమగ్ర సర్వేలో వెల్లడైంది.
ఈశాన్య రాష్ట్రాల్లో 2.1 శాతం మంది మహిళలు నల్లమందు సేవిస్తున్నారు. వీరిలో ఎక్కువ మందికి భర్తలే ఈ అలవాటును చేస్తున్నారు. ప్రతి వందమందిలో 6.4 శాతం మంది కనీసం ఒక్కసారైనా నల్లమందును తీసుకుంటున్నారు.

మత్తుపదార్థాల సేవనలో మణిపూర్ 28.2 శాతం, మిజోరాం 17.4 శాతం, నాగాలాండ్ 14.9 శాతం, మేఘాలయ 12.1 శాతం, అసోం 10.2 శాతం, సిక్కిం 9.8 శాతం ఉంది. దీనిపై ఈశాన్య రాష్ట్ర మహిళల పైన సర్వే చేయడం ఇదే మొదటిసారి.
More From
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications