రాబోయేది మరింత గడ్డు కాలమే.. ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం: మన్మోహన్
పెద్ద నోట్ల రద్దు వల్ల రాబోయే రోజుల్లో గడ్డు కాలం ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హెచ్చరించారు.
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. రాబోయే ఉపద్రవాన్ని మోడీ అంచనా వేయలేకపోతున్నారని అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్బంగా.. నోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకించిన మన్మోహన్ తాజాగా మరోసారి దానిపై స్పందించారు.

బుధవారం నాడు ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మన్మోహన్ సింగ్ మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దుతో జీడీపీపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆర్థికవేత్తలు చెబుతోన్న మాటను ఈ సందర్బంగా ఆయన గుర్తుచేశారు. నోట్ల రద్దుతో గత నవంబర్ లో దేశ జీడీపీ 2పాయింట్స్ నష్టపోయినట్టుగా పేర్కొన్నారు.
నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ ఎన్నో ఇబ్బందులకు లోనైందని తెలిపారు.మోడీ అనుసరిస్తున్న విధానాల వల్ల భవిష్యత్తులో దేశ ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమవుతుందని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు వల్ల రాబోయే రోజుల్లో గడ్డు కాలం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications