ఆటోమొబైల్పై మాంద్యం ఎఫెక్ట్ : రెండురోజులు మారుతి కార్ల ఉత్పత్తి బంద్
హైదరాబాద్ : ఆటో మొబైల్ రంగంలో మాంద్యంతో మారుతి సుజుకీ సంచలన నిర్ణయం తీసుకుంది. రెండురోజుల పాటు కంపెనీ స్పేర్ పార్ట్స్ తయారు చేయబోదని ప్రకటించింది. హర్యానాలోని గురుగ్రామ్, మానేసర్ ప్లాంటులలో ఈ నెల 7, 9 తేదీలను నో ప్రొడక్షన్ డేగా ప్రకటిస్తున్నామని పేర్కొన్నది. ఇటీవల ఆటోమొబైల్ రంగం భారీ మాంద్యం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆటో, కార్ల విక్రయాలు పడిపోవడంతో ఉత్పత్తి సంస్థలు పరిస్థితిని నిశీతంగా గమనిస్తున్నాయి.
ఈ నెల 7, 9వ తేదీల్లో హర్యానాలోని గురుగ్రామ్, మానేసర్ మారుతి ప్లాంటులలో కార్ల స్పేర్ పార్ట్స్ తయారు చేయబోమని ప్రకటించింది. కేవలం పరిస్థితిని నిశీతంగా గమనిస్తామని పేర్కొన్నది. ఆటో మొబైల్ రంగంపై మాంద్యం ఎఫెక్ట్ చూపడంతో గతనెలలో 33.9 శాతం మాత్రమే విక్రయాలు జరిగిన సంగతి తెలిసిందే. వరుసగా ఏడో నెలలో కూడా ఆటో మొబైల్ రంగం కోలుకోలేదు.

గతేడాది ఆగస్టులో లక్ష 68 వేల 725 కార్లను ఉత్పత్తి చేస్తే .. ఈ సారి అది లక్ష 11 వేల 370కి పడిపోయిందని వివరించారు. ఇదీ ఆటోమొబైల్ విక్రయాల్లో 33.67 శాతామని వివరించారు. ఇక జూలైలో అదీ 25.15 శాతానికి పడిపోయింది. కేవలం లక్ష 33 వేల 625 విక్రయాలు మాత్రమే జరిగాయి.
-
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
BCCI కు ఆ లక్కీ ఛాంప్ ఎలా దొరికింది? ప్రార్థన చేసి.. ప్రపంచ కప్ గెలిచి.. -
T20 World Cup Final: నోర్మూయిస్తాం..! చాలా చూశాం..! ఫైనల్ వేళ శాంట్నర్ వర్సెస్ సూర్య..! -
Adani Total Gas: గృహ వినియోగదారులకు ఊరట.. పరిశ్రమలకు గ్యాస్ సరఫరా తగ్గింపు -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
బరువు తగ్గాలంటే చనా వెజ్ సలాడ్ ఇలా ట్రై చెయ్యండి! -
టీమిండియాకు టీ20 కెప్టెన్ షాక్? రిటైర్మెంట్ వార్తలు నిజమేనా? -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!!












Click it and Unblock the Notifications