మరోసారి రెచ్చిన ఉగ్రవాదులు: పోలీసు వాహనంపై కాల్పులు
జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. జాతీయ రహదారిలో పోలీసులు ఓ వాహనంలో జమ్మూ నుంచి శ్రీనగర్కు వెళ్తుండగా ఆ వాహనంపై ముష్కరులు కాల్పులకు దిగారు.
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. జాతీయ రహదారిలో పోలీసులు ఓ వాహనంలో జమ్మూ నుంచి శ్రీనగర్కు వెళ్తుండగా ఆ వాహనంపై ముష్కరులు కాల్పులకు దిగారు.
కుల్గాం జిల్లా క్వీజీగుండ్ సమీపంలోని బోనిగాం వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటన నుంచి పోలీసులంతా క్షేమంగా బయటపడ్డారు.

కాగా, పుల్వామా జిల్లాలోని అవంతిపురలోని జిల్లా పోలీసు లైన్స్ వద్ద అనుమానితుల కదలికలతో గార్డుగా విధులు నిర్వహిస్తున్న ఓ పోలీసు గాల్లోకి కాల్పులు జరిపాడు. శుక్రవారం తెల్లవారుజామున అనుమానితుల కదలికలతో అప్రమత్తమై కాల్పులు జరిపినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
More From
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications