వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరోసారి రెచ్చిన ఉగ్రవాదులు: పోలీసు వాహనంపై కాల్పులు

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. జాతీయ రహదారిలో పోలీసులు ఓ వాహనంలో జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్తుండగా ఆ వాహనంపై ముష్కరులు కాల్పులకు దిగారు.

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. జాతీయ రహదారిలో పోలీసులు ఓ వాహనంలో జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్తుండగా ఆ వాహనంపై ముష్కరులు కాల్పులకు దిగారు.

కుల్గాం జిల్లా క్వీజీగుండ్‌ సమీపంలోని బోనిగాం వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటన నుంచి పోలీసులంతా క్షేమంగా బయటపడ్డారు.

Militants attack police vehicle on Jammu-Srinagar highway

కాగా, పుల్వామా జిల్లాలోని అవంతిపురలోని జిల్లా పోలీసు లైన్స్‌ వద్ద అనుమానితుల కదలికలతో గార్డుగా విధులు నిర్వహిస్తున్న ఓ పోలీసు గాల్లోకి కాల్పులు జరిపాడు. శుక్రవారం తెల్లవారుజామున అనుమానితుల కదలికలతో అప్రమత్తమై కాల్పులు జరిపినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Militants fired at a police vehicle on the Jammu-Srinagar highway on Friday, police said adding that no damage was, however, done in the attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X