Hotel: రెస్టారెంట్ లేడీఎస్ బాత్ రూమ్ లో సీక్రేట్ కెమెరా, అధికార పార్టీ లేడీ లీడర్ ఎంట్రీతో షాక్ !
చెన్నై: అధికార పార్టీలో ఉంటున్న మహిళ చాలా చురుకుగా పని చేస్తున్నారు. ప్రతినిత్యం కార్యకర్తల దగ్గరకు వెలుతున్న ఆ మహిళా నాయకురాలు కార్యకర్తల సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీలో ఉన్న ఆమె ఎక్కువగా ప్రజల మద్యలోనే ఉంటున్నారు. స్థానిక సంస్థ ఎన్నికలు జరుగుతున్న సందర్బంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో చర్చించడానికి ఆమె వెళ్లారు. మద్యాహ్నం భోజనం చెయ్యడానికి ఆమె ఓ రెస్టారెంట్ కు వెళ్లారు. రెస్టారెంట్ లోని రెస్ట్ రూమ్ లోకి వెళ్లిన ఆమె షాక్ అయ్యారు. బాత్ రూమ్ లో అట్టపెట్టేలో దాచి పెట్టిన మొబైల్ ఫోన్ చూసిన మహిళా నాయకురాలు హడలిపోయారు. అక్కడ దృశ్యాలు మొత్తం మొబైల్ ఫోన్ లో రికార్డు అవుతున్న విషయం గుర్తించిన ఆ లేడీ లీడర్ స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి కేసు పెట్టడం కలకలం రేపింది.

అధికార పార్టీ నాయకులు
తమిళనాడులో 10 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే పార్టీ గత ఏడాది అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ పనితీరుతో స్థానిక ప్రజలు సంతోషంగా ఉంటున్నారని తమిళ ప్రజలు అంటున్నారు. సీఎం స్టాలిన్ ను ఆదర్శంగా తీసుకుంటున్న డీఎంకే పార్టీ నాయకులు ఇంకా ఉత్సాహంగా పని చేస్తున్నారు.

చెన్నైలో లేడీ లీడర్
చెన్నై సిటీలోని వలసరవాక్కం ఏరియాలో భారతి అనే మహిళ నివాసం ఉంటున్నారు. చెన్నైలోని మధురవాయల్ నియోజక వర్గం డీఎంకే పార్టీ మహిళఆ ఆర్గనైజర్ గా పని చేస్తున్న భారతి ఆ పార్టీ కార్యకర్తల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళనాడులోని అధికార పార్టీలో ఉంటున్న మహిళ నాయకురాలు భారతి చాలా చురుకుగా పని చేస్తున్నారు.

స్థానిక ఎన్నికల కోసం చర్చలు
ప్రతినిత్యం కార్యకర్తల దగ్గరకు వెలుతున్న మహిళా నాయకురాలు భారతి డీఎంకే పార్టీ కార్యకర్తలకు ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీలో ఉన్న భారతి ఎక్కువగా ప్రజల మద్యలోనే ఉంటున్నారు. స్థానిక సంస్థ ఎన్నికలు జరుగుతున్న సందర్బంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో చర్చించడానికి భారతి ఉదయం ఆమె అనుచరులతో కలిసి వెళ్లారు.

బాత్ రూమ్ లో సీక్రేట్ మొబైల్ చూసి షాక్
చెన్నైలోకి కిండి రైల్వేస్టేషన్ సమీపంలో కార్యకర్తలతో మాట్లాడిన డీఎంకే పార్టీ నాయకురాలు భారతి తరువాత అదే ప్రాంతంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్ లోకి వెళ్లారు. మద్యాహ్నం భోజనం చెయ్యడానికి రెస్టారెంట్ లోకి వెళ్లిన భారతి అక్కడ ఉన్న రెస్ట్ రూమ్ లోకి వెళ్లారు. బాత్ రూమ్ లో అట్టపెట్టేలో దాచి పెట్టిన మొబైల్ ఫోన్ చూసిన డీఎంకే పార్టీ మహిళా నాయకురాలు భారతి హడలిపోయారు.

పోలీసులు ఎంట్రీ
అక్కడ దృశ్యాలు మొత్తం మొబైల్ ఫోన్ లో రికార్డు అవుతున్న విషయం గుర్తించిన లేడీ లీడర్ భారతి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి కేసు పెట్టడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ రెస్టారెంట్ చేరుకుని పరిశీలించారు. డీఎంకే పార్టీ నాయకురాలు భారతి బాత్ రూమ్ లో ఉన్న మొబైల్ ఫోన్ ను స్వయంగా పోలీసులకు ఇవ్వడంతో పోలీసులు ఆ మొబైల్ ఫోన్ పరిశీలిస్తున్నారు. రెస్టారెంట్ లోని బాత్ రూమ్ లో మొబైల్ ఫోన్ ఎవరు పెట్టారు ?, ఎంతకాలం నుంచి అక్కడ మొబైల్ ఫోన్ లో ఆ దృశ్యాలు రికార్డు అవుతున్నాయి అంటూ పోలీసు అధికారులు మొత్తం ఆరా తీస్తున్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications