పెద్ద నోట్ల రద్దు: మోడీ సతీమణి జశోదాబెన్ ఏం చెప్పారంటే..?
పెద్ద నోట్ల రద్దు: మోడీ సతీమణి జశోదాబెన్ ఏం చెప్పారంటే..?
జైపూర్: ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి ఆయన సతీమణి జశోదా బెన్ మోడీ మద్దతు పలికారు. కోటాలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జశోదాబెన్ మాట్లాడారు.

దేశాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఇలాగే కొనసాగించాలని అభిలాషించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశంలోని నల్లధనాన్ని, అవినీతిని నిర్మూలిస్తుందని, చెప్పారు.
అంతేగాక, విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెనక్కు రప్పిస్తుందని జశోదాబెన్ వ్యాఖ్యానించారు. మోడీ నేతృత్వంలోని కేంద్రం పనితీరుపై స్పందించాలని మీడియా కోరగా.. సంతృప్తికరంగా ఉందన్నారు. ప్రజా సంక్షేమం కోసం కేంద్రం తన కృషిని కొనసాగించాలని కోరుకుంటున్నట్ల తెలిపారు.
More From
-
సపోటా పండులో విషం పెట్టి రెండేళ్ళ కూతుర్ని చంపేసిన తండ్రి.. ఆపై -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications