కోర్టులో పాక్ ఉగ్రవాది నవెద్ (వీడియో)
జమ్మూ: పాకిస్థాన్ లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాది మహమ్మద్ నవెద్ యాకూబ్ ను జమ్మూ కాశ్మీర్ లోని చీఫ్ జ్యుడిషియల్ న్యాయస్థానంలో హాజరు పరిచారు. గురువారం ఉదయం కట్టుదిట్టమైన భద్రతతో నవెద్ ను కోర్టు దగ్గరకు తీసుకు వచ్చారు.
ఆ సందర్బంలో నవెద్ ను చూడటానికి స్థానికులు పెద్దఎత్తున తరలిరావడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. నవెద్ ను న్యాయస్థానంలో హాజరుపరిచారు. తరువాత న్యాయమూర్తి నవెద్ ను విచారణ చేసి అతని స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్నారు.

ఉదమ్ పూర్ లో జవాన్ల మీద దాడులు చేసిన నవెద్ నుండి వివరాలు సేకరించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు నావెద్ ను మళ్లి కస్టడిలోకి తీసుకోవాలని భావించారు. మద్యాహ్నం నవెద్ ను మళ్లి కోర్టు ముందు హాజరుపరచనున్నారు.
ఉదమ్ పూర్ లో నవెద్ బీఎస్ఎఫ్ జావన్ల మీద విరుచుకుపడి బుల్లెట్ ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. నవెద్ నుండి మరన్ని వివరాలు సేకరించడానికి జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సిద్దం అయ్యారు.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications