మాన్సూన్ అప్డేట్: మధ్యప్రదేశ్లో అతిభారీ వర్షాలు, అల్పపీడనంతో ఉత్తర, దక్షణాదిలోనూ
న్యూఢిల్లీ: పశ్చిమ మధ్యప్రదేశ్ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. గుజరాత్, సౌరాష్ట్ర, కొంకణ్ గోవాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Recommended Video

తూర్పు రాజస్థాన్, మధ్య మహారాష్ట్ర, కర్ణాటక కోస్తా ప్రాంతం, కేరళ ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తూర్పు మధ్య ప్రదేశ్, విదర్భ, అస్సాం, మేఘాలయ, కర్ణాటక, తమిళనాడు ఘాట్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

మధ్యప్రదేశ్ ఈశాన్యం, ఉత్తరప్రదేశ్ ఆగ్నేయ ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో తుఫాను ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రానున్న 48గంటల్లో మధ్య భారతదేశంలో అల్పపీడనం, తుఫానుల కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. జులై 21న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.

కాగా, కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు రానున్న 24 గంటల్లో కృష్ణా, తుంగభద్ర జన్మస్థలాలైన మహాబలేశ్వరం, అగుంబేల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో కృష్ణా బేసిన్ లోని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications