మాన్సూన్ అప్డేట్: గోవా, గుజరాత్లో అతి భారీ వర్షాలు, తెలంగాణ, ఏపీలో కూడా
న్యూఢిల్లీ: కొంకణ్, గోవా ప్రాంతాల్లో మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) పేర్కొంది. గుజరాత్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Recommended Video

భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. తూర్పు మధ్యప్రదేశ్, మధ్య మహారాష్ట్ర, కర్ణాటక తీరప్రాంతం, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఒడిశా, మరఠ్వాడా, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు, తెలంగాణ, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ఒడిశా ఉత్ర కోస్తా ప్రాంతం, దాని చుట్టూ పక్కల ప్రాంతాల్లో పీడన ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉంది. రాబోయే 48గంటల్లో మధ్య భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఉత్తర బంగాళాఖాతంలో జులై 19 ప్రాంతంలో మరో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే మహారాష్ట్ర, గోవాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. రహదారులు జలమయంగా మారాయి.
-
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications