45 రోజుల పసికందును గొంతు కోసి చంపిన కన్నతల్లి.. కారణం తెలిస్తే షాక్ !
మధ్యప్రదేశ్లోని ఇండోర్లోని అహిర్ఖేడి ప్రాంతంలో సమాజాన్ని షాక్లోకి ముంచేసిన ఘటన చోటుచేసుకుంది. 45 రోజుల పసికందును కన్న తల్లి అత్యంత దారుణంగా గొంతు కోసి హత్య చేసింది. ఈ దారుణ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అసలు ఏం జరిగిందంటే..?
స్థానికంగా సన్నీ సోలంకి, నేహా దంపతులు నివసిస్తున్నారు. నేహా ఇంట్లో ఒంటరిగా ఉన్న బాబును పదునైన ఆయుధంతో దాడి చేసి చంపింది. దాడికి తరువాత, బయట బట్టలు ఉతుకుతున్న తన ఆడపడుచును పిలిచి, "బాబుకు ఏదో అయింది" అని కేకలు వేసింది. తమ ఆడపడుచు ఇంట్లోకి వచ్చి రక్తమడుగులో పడి ఉన్న ప్రియాంశ్ను చూసి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించింది.

కాగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నేహా చేతులపై రక్తపు మచ్చలు గమనించి ఆమెపై అనుమానం వ్యక్తం చేశారు. ప్రాథమిక విచారణలో నేహా తన నేరాన్ని అంగీకరించింది. అదనపు డీసీపీ విశేష్ అగర్వాల్ మాట్లాడుతూ.. నేహా తీవ్ర డిప్రెషన్లో ఉందని.. గతంలో కూడా బాబు గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించిన సందర్భాలు ఉన్నాయని బంధువులు తెలిపారని అన్నారు. సెక్షన్ 103 కింద కేసు నమోదు చేసి నిందితురాలిని అరెస్ట్ చేశారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications