Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కరుణానిధి శాఖాహారిగా ఎందుకు మారారంటే: చెప్పిన కనిమొళి

చెన్నై: ఇటీవల మృతి చెందిన కరుణానిధి శాఖాహారిగా మారడానికి కారణం ఏమిటో ఆయన కూతురు, ఎంపి కనిమొళి గుర్తు చేసుకున్నారు. అతను తాను పెంచుకున్న కుక్క మృతి తర్వాత మాంసాహారం తినడం మానేశారు.

కరుణానిధి అంతకుముందు మాంసాహారి. ఆ తర్వాత శాకాహారిగా మారారు. ఇదే విషయాన్ని కనిమొళి తాజాగా గుర్తు చేసుకున్నారు. మీడియాతో మాట్లాడిన ఆమె, ఒకే ఒక్క ఘటన ఆయనను మాంసాహారానికి దూరం చేసిందని తెలిపారు.

Moved by dogs death, he turned vegetarian for 2 years

తన తండ్రి ఇంట్లో ఓ నల్లటి కుక్కను పెంచుకునేవారని, ఆయన ఇంట్లో ఉన్నంతసేపు అది వెన్నంటే ఉండేదని ఆమె తెలిపారు. తాను ఏది తింటే దానినే పెంపుడు కుక్కకు పెట్టేవారన్నారు. ఆ కుక్క అంటే తన తండ్రికి ఎంతో ఇష్టమని, ప్రేమ అన్నారు.

అయితే అది మరణించిన తర్వాత మాంసాహారాన్ని మానేశారని తెలిపారు. కుక్క మృతదేహాన్ని తమ ఇంటి వెనకున్న ఖాళీ స్థలంలోనే ఖననం చేశారన్నారు. అక్కడ ఓ మొక్కను నాటారని, ఇప్పుడు అది పెద్ద చెట్టుగా ఎదిగిందని గతాన్ని గుర్తు చేసుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+