కుప్పకూలిన భవనం: 12మంది మృతి, శిథిలాల కింద 30మంది
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఘాట్కోపర్ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఓ నాలుగు అంతస్తుల నివాస భవనం కుప్పకూలిపోయింది.
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఘాట్కోపర్ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఓ నాలుగు అంతస్తుల నివాస భవనం కుప్పకూలిపోయింది.
ఈ ఘటనలో 12మంది మృతి చెందగా, మరికొందరు శిథిలాల కింద చిక్కుకుపోయారు. అప్రమత్తమైన స్థానికులు వెంటనే ముంబై విపత్తు నిర్వహణ బృందానికి సమాచారమిచ్చారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.

భవన శిథిలాల కింద 30 నుంచి 40 మంది వరకు చిక్కుకుని ఉంటారని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 9 మందిని రక్షించారు. సహాయకచర్యలు కొనసాగుతున్నాయని బీఎంసీ అధికారులు తెలిపారు.
More From
-
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర..












Click it and Unblock the Notifications