ఇబ్బందులు: బిజెపికి గుడ్బై చెప్పాలనుకున్న ముండే!
ముంబై: ఇటీవల మృతి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే బిజెపిలో ఇబ్బందిక పరిస్థితులు ఎదుర్కొన్నారా? పార్టీని వీడాలని భావించారా? అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీ నాయకుడు. బిజెపి నుండి వైదొలగాలని ముండే అనుకున్నట్లు ముంబైకి చెందిన పార్టీ ఎమ్మెల్సీ పాండురంగ్ పునద్కర్ వెల్లడించారు.
పార్టీలో ముండే ప్రతి విషయంలోనూ సమస్యలు ఎదుర్కొన్నారని, ఈ క్రమంలో ఒకానొక సమయంలో పార్టీని వదిలి వెళ్లి పోవాలనుకున్నారన్నారు. అయితే, ఆ నిర్ణయాన్ని తాను వ్యతిరేకించానని చెప్పారు.

పార్టీలో అనేకసార్లు ముండే అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ముండే తన జీవితాన్ని పార్టీకి అంకితం చేశాడన్నారు. గతంలో ముండేకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ రెండు మంత్రి పదవులు ఆఫర్ చేసిందన్నారు.
మృతిపై సిబిఐ విచారణకు డిమాండ్
గోపీనాథ్ ముండే మృతి పట్ల ప్రజల్లో గందరగోళం ఉందని, ఈ విషయంలో సిబిఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications