రాజీవ్ హంతకురాలు నళిని శ్రీహరన్కు మొదటిసారి నెల రోజుల పాటు పెరోల్
గత ఇరవే ఏడేళ్లుగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవీత కాలం జైలు శిక్ష అనుభవిస్తున్న నళిని నెల రోజుల రోజుల పాటు పెరోల్ లభించింది. తన కూతురు వివాహం కోసం ఆరు నెలల పాటు సాధరణ సెలవు కావాలని నళిని సుప్రిం కోర్టులో పిటిషన్ వేసింది.దీంతో మద్రాస్ హై కోర్టు 30 రోజుల పాటు పెరోల్ జారీ చేసింది.
కాగా 27 సంవత్సరాలుగా రాజీవ్ హత్య కేసులో వెల్లోర్ సెట్రల్ జైలులో నళిని శ్రీహరన్ జైలు శిక్ష అనుభవిస్తోంది. అయితే ఇన్ని సంవత్సరాల్లో నెల రోజుల పాటు పెరల్ లభించడం ఇదే మొదటి సారి. కాగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నెల రోజుల సాధరణ సెలవులు ఇవ్వాలనే నిబంధన ఉంది. కాని ఆమేకు ఎలాంటీ సెలవులు లభించలేదు.ఇక దీనితో పాటు ఆర్టికల్ 161 ప్రకారం 20 ఏళ్లు శిక్ష పూర్తి చేసుకున్న వారిని విడుదల చేయవచ్చు అంటూ 1994లో ప్రభుత్వం ఓ స్కీమ్ను తీసుకువచ్చింది. దాని ప్రకారం రిలీజ్ చేయాలంటూ నళిని తన పిటిషన్లో వేడుకున్నది.ఈనేపథ్యంలోనే ఆరునెలల పాటు తన కూతురు వివాహం కోసం కూడ పెరోల్ ఇవ్వాలంటూ పేర్కోంది.

కాగా పెరోల్ ఇచ్చిన మద్రాస్ హైకోర్టు పెరోల్ రోజుల్లో మిడీయాతో మాట్లాడడం గాని, రాజకీయనాయకులతో సమావేశాలు గాని చేయకూడదని ఆదేశించింది.కాగా రాజీవ్ గాంధీ హత్య కేసులో మరణదండను విధించిన కోర్టు తిరిగి దాన్ని యావజ్జీవ శిక్షగా ప్రకటించిన విషయం తెలిసిందే.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications