మోడీ ప్రమాణ స్వీకారం... అగ్రదేశాధినేతలు హజరు..
ప్రధాని నరేంద్రమోడీ తన ప్రమాణ స్వీకారోత్సవానికి పోరుగుదేశాధినేతలను సైతం ఆహ్వానిస్తున్నాడు. ఇప్పటికే ప్రపంచదేశాల అధినేతలను సైతం మోడీ అహ్వానించనున్నారు. ముఖ్యంగా దక్షిణాసియా దేశాల కూటమైన బీమ్స్టెక్ దేశాల సభ్యులను మోడీ ప్రమాణాస్వికారానికి ఆహ్వనించనున్నట్టు పార్టీ నేతలు తెలిపారు.
మోడీ ప్రధాన మంత్రి అయిన తర్వాత విదేశాంగా విధానంపై దృష్టి సారించారు. ఈనేపథ్యంలోనే ప్రధాని అయిన తర్వాత సుమారు 40 దేశాల్లో ఆయన పర్యటనలు కొనసాగాయి. ఆయన ప్రమాణా స్వికారోత్సవానికి ప్రపంచదేశాల నేతలు కూడ హజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే ఆసియా దేశాల కూటమితో ఉన్న బీమ్స్టెక్ దేశాల నేతలు కూడ హజరు కానున్నట్టు కేంద్రప్రభుత్వ అధికారులు తెలిపారు. కాగా దక్షిణాసియా దేశాలతో కూడని బీమ్స్టెక్ లో బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయ్లాండ్,నేపాల్, భూటాన్ దేశాలు ఉన్నాయి.
వీరితోపాటు పోరుగు దేశమైన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు కూడ ఆహ్వానం అందింది. వీటితోపాటు పో అగ్రదేశాధినేతలు కూడ హజరు కానున్నారు.వీరిలో రష్యా అధ్యక్షుడు, వ్లాదిమిర్ పుతిన్, జపాన్ ప్రధాని షింజో అబే, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహుతో తోపాటు మారిషస్, షాంఘై నేతలు కూడ హజరుకానున్నారు.