ఘోర ప్రమాదం: బావిలో పడిన బస్సు, ఆటో: 20 మంది మృతి
Recommended Video
#WatchVideo : Bus Falls Into Well After Collision With Rickshaw || Oneindia Telugu
ముంబై: మహారాష్ట్రలోని నాసిక్లో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో రిక్షా, బస్సు ఒకదానికొకటి ఢీకొని సమీపంలోని వావిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరికొంతమంది గాయాలపాలయ్యారు.

నాసిక్లోని మాలేగావ్ నుంచి మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఎంఎస్ఆర్టీసీ) కి చెందిన ఓ బస్సు కల్వాన్కు బయలుదేరింది. ఈ క్రమంలో డియోలా ప్రాంతం వద్ద ఆటో రిక్షాను డీకొట్టి అదుపుతప్పి రెండు వాహనాలు కూడా పక్కనే ఉన్న బావిలో పడ్డాయి.
ఈ ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 30 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ బావి 70 అడుగుల లోతు ఉందని అధికారులు చెప్పారు. ప్రయాణికులందరిని సహాయ బృందాలు బయటికి తీశాయని తెలిపారు.
More From
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications