కాంగ్రెస్ తో కటీఫ్ ఒంటరి పోరుకు దిగనున్న నేషనల్ కాన్ఫరెన్స్
జమ్ము అండ్ కాశ్మీర్ లో ఓంటరిగానే పోటిచేయాలని ఫారుక్ అబ్ధుల్లా నేతృత్వంలోని నెషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఒంటరి పోరుకు దిగాలని నిర్ణయింది..కాంగ్రెస్ పార్టీ పోత్తుల కు సంభంధించి తేలకపోవడంతో పాటు సీట్ల భాగస్వామ్యంలో విభేధాలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపారు..
కాగా ..జాతియ రాజకీయల్లో సైతం వస్తున్న పరిణామాల వల్ల తాము కాంగ్రెస్ తో కాకుండా జమ్ము అండ్ కాశ్మీర్ లోని ఆరు స్థానాల్లో పోటి చేయాలని ఆ పార్టీ భావిస్తోంది..

దీంతో ఈ సంధర్భంగా పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశమై నిర్ణయించింది..అయితే మరోసారి చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి..అయితే పార్లమెంటరి బోర్డు మాత్రం పోత్తుల పై పూర్తి నిర్ణయాన్ని మాత్రం పార్టీ చీఫ్ ఫారుక్ అబ్ధుల్లా కు వదిలేశారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications