నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్కు ఊరట
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఊరట లభించింది. సోనియా, రాహుల్ సహా ఐదుగురికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
నేషనల్ హెరాల్డ్ కేసులో జారీ అయిన సమన్లను కొట్టివేయడానికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సోనియా, రాహుల్లు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. వారి తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.

వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకుర్, జస్టిస్ ఆర్ భానుమతిలతో కూడిన ధర్మాసనం సోనియా, రాహుల్ సహా ఐదుగురికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. హైకోర్టు పరిధి దాటి ఆదేశాలు ఇచ్చిందని వ్యాఖ్యానించింది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications