కూతురు బడ్జెట్ ప్రసంగాన్ని వినేందుకు వచ్చిన తల్లిదండ్రులు...
భారత దేశ చరిత్రలో మొదటి సారిగా పూర్తిస్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొదటి మహిళ కావడంతో ఆమే ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎలా ఉంటుందనేది అందరికి అసక్తిగా మారిన విషయం తెలిసిందే.. ఉదయం 11 గంటలకు బడ్జెట్ను ప్రవేశ పెట్టేందుకు గాను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతరామన్ పార్లమెంట్ చేరుకునే సమయంలోనే ప్రసంగాన్ని వీక్షించేందుకు తల్లిదండ్రులు సావిత్రి, నారాయన్ సీతారామన్ ప్రత్యేక కారులో పార్లమెంట్కు చేరుకున్నారు. కాగా ఆమే తండ్రి రైల్వేలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు.

ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వ బడ్జెట్లకు భిన్నంగా బడ్జెట్ ప్రతులను తీసుకువచ్చిన ఆమే తన టీంతో కలసి సభలోకి ప్రవేశించింది. మంత్రితోపాటు సహయా మంంత్రి అనురాగ్ ఠాకుర్తో పాటు,చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్ కృష్ణమూర్తి సుబ్రమణ్యన్, పలువురు సీనియర్ అధికారులు ఉన్నారు. అధికారులు ఆమే వెంట ఉన్నారు. ఈనేపథ్యంలోనే ఆమే ప్రవేశపెట్టబోయో బడ్జెట్ ప్రసంగాన్ని వినేందుకు ఆర్ధిక మంత్రి నిర్మాల సీతారామన్ తల్లిదండ్రులు కూడ హజరయ్యారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications