జీన్స్ వేసుకొచ్చే అమ్మాయిలను ఏ అబ్బాయి పెళ్లి చేసుకోడు: కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
లక్నో: కేంద్ర మానవాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జీన్స్ వేసుకుని పెళ్లి మండపానికి వచ్చే అమ్మాయిని ఏ వ్యక్తి పెళ్లి చేసుకోవడానికి సిద్దపడడు అని అన్నారు.
అలాగే ఎవరైనా సన్యాసి తన సాంప్రదాయ దుస్తులను వదిలేసి జీన్స్ వేసుకుంటే.. అతన్ని ఎవరూ గౌరవించరు అని పేర్కొన్నారు. గోరఖ్పూర్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి పాల్గొన్న ఓ కార్యక్రమంలో సత్యపాల్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

భారతీయ సాంప్రదాయం, ఏ సందర్భంలో ఏ దుస్తులు వేసుకోవాలన్న విషయం గురించి చెబుతూ సత్యపాల్ డ్రెస్సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. గోరఖ్ నాథ్ దేవాలయంలో మహారానా ప్రతాప్ శిక్షా పరిషత్(ఎంపీఎస్పీ) ముగింపు కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
More From
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications