కేదార్నాథ్ ఆలయం సురక్షితం, గోడలు పటిష్టం: ఐఐటీ నిపుణులు
న్యూఢిల్లీ: చార్ధామ్ యాత్రలో ఒకటైన పవిత్ర కేదార్నాథ్ ఆలయానికి ఎటువంటి ప్రమాదం లేదని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. రెండేళ్ల క్రితం జలప్రళయంతో ఎత్తైన కొండల నుంచి బలంగా వచ్చిన వరదజోరులో పెద్ద పెద్ద బండరాళ్లు వేగంగా మందిరాన్ని తాకాయి.
దీంతో మందిర పటిష్ఠతను పరిశీలించి మరమ్మతు చేసేందుకు ఐఐటీ చెన్నై నిపుణుల బృందం క్షుణ్నంగా పరీక్షించింది. ఈ పరిశోధనల ఆధారంగా అంతటి భయంకరమైన వరదల్లోనూ దేవాలయ నిర్మాణానికి ఎలాంటి సమస్య రాలేదని తేల్చింది.

ఉత్తరాఖండ్లో 2013లో భీకరమైన వరదలు వచ్చినప్పటికీ హిమాలయాల్లోని కేదార్నాథ్ ఆలయం పునాదులు పెద్దగా దెబ్బతినలేదని ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం తేల్చింది. ఈ మేరకు భారత పురాతత్వ సంస్థ(ఏఎస్ఐ)కు ప్రాథమిక నివేదికను అంద జేసింది.
ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం ఈ ప్రాంతాన్ని మూడుసార్లు క్షుణ్ణంగా పరిశీలించి ప్రాథమిక నివేదికను అంద జేసిందని, ఆలయానికి పెద్దగా నష్టమేమీ జరగలేదని తేల్చిందని భారత పురాతత్వ సంస్థ అధికారులు చెప్పారు. క్రీపూ 8వ శతాబ్దంలో నిర్మించిన మందిరం పునాది, గోడల్లో పటిష్ఠత తగ్గలేదని స్పష్టం చేసింది.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications