నార్వే నౌకలో చిక్కుకున్న 1300 మంది ప్రయాణికులు
1300 మందితో ప్రయాణిస్తున్న ఓ నౌక సాంకెతిక లోపంతో నడి సముంద్రలో నిలిచిపోయిన సంఘనటన నార్వేలో జరిగింది.
వైకింగ్ స్కై క్రూయిజ్ అనే నౌక సముంద్రంలో చిక్కుకుందని తమను రక్షించాలని నౌక సిబ్బంది నార్వే విపత్తు నివారణా సంస్థ ట్విట్టర్ లో తెలిపింది. కాగా ప్రయాణికులను హెలికాప్టర్ల ద్వార రక్షిస్తున్నామని నార్వే పోలీసులు తెలిపారు.

గాలులు బలంగా వీస్తున్నందున సముంద్ర మార్గంలో నౌకను సమీపించేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. నాలుగు హెలికాప్టర్ల ద్వార వారిని రక్షిస్తున్నామని అందరిని కాపాడేందుకు మరింత సమయం పడుతుందని తెలిపారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications