రేప్ బాధితురాలి ఆత్మహత్య: కాంగ్రెసు, బిజెపి ఒడిషా బంద్
భువనేశ్వర్: ఒడిశాలో బంద్ సందర్భంగా బుధవారం కాంగ్రెు కార్యకర్తలు భువనేశ్వర్లో రైల్వే ట్రాక్పై బైఠాయించి, రైళ్ల రాకపోకలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కోరాపుట్ జిల్లా కుందులిలో రేప్ బాధితురాలి ఆత్మహత్యకు నిరసనగా కాంగ్రెసు పార్టీ బంద్కు పిలుపునిచ్చింది.
ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో యూనిఫాం ధరించిన నలుగురు వ్యక్తులు తనపై మూడు నెలల క్రితం అత్యాచారం చేశారని 14 ఏళ్ల గిరిజన బాలిక ఆరోపించింది. అయితే, ఆమె సోమవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

దాంతో కాంగ్రెసు, బిజెపి కోరాపుట్ జిల్లాలో బుధవారం బంద్ నిర్వహించాయి. బాలిక ఆత్మహత్య సంఘటనపై సిబిఐ విచారణకు ఆదేశించాలని కాంగ్రెసు, బిజెపి బిజూ జనతాదళ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.
బాలిక మృతికి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాపం ప్రకటించార. తాను చేయాల్సిందంతా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications