న్యూ ఇయర్: భార్య రబ్రీదేవికి గులాబీ, సీఎంకు సలహా ఇచ్చిన లాలూ
పాట్నా: ఢిల్లీలో గుండె ఆపరేషన్ చేయించుకున్న నాలుగు నెలల తర్వాత రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గురువారం పాట్నాకి వచ్చారు. నూతన సంవత్సరాన్ని ఆయన నివాసంలో జరుపుకున్న ఆయన బీహార్ మాజీ ముఖ్యమంత్రి, లాలూ భార్య రబ్రీదేవికి గులాబీ పువ్వు ఇచ్చారు.
లాలూ భార్య రబ్రీకి గులాబీ పువ్వు ఇచ్చే సమయంలో ఫోటో తీసేందుకు కెమెరాలు పోటీ పడ్డాయి. అనంతరం మీడియాతో లాలూ మాట్లాడుతూ "ప్రస్తుతం ప్రజలు ఆంగ్ల కాలెండర్లను అనుసరిస్తున్నారు. అందుకే పాట్నాలో కూడా ఎందుకు సెలబ్రేట్ చేసుకోకూడదనుకున్నా" అని అన్నారు.

2015వ సంవత్సరం బీహారీ రాజకీయాల్లో ఎంతో కీలకం అని అన్నారు. ఈ ఏడాది చివర్లో బీహార్లో ఎన్నికలు రానున్నాయి. బీహార్లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా లాలూ ప్రసాద్ యాదవ్కి చెందిన ఆర్జేడీ, జనతా దళ్ (యునైటెడ్) సంయుక్తంగా పోటీ చేయనుండటం విశేషం.
లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వారు సహాయం లేకుండా సమాజంలో ద్వేషం పెంచుతున్నా వారిని అదుపు చేయడం చాలా కష్టమంని బీహార్ సీఎం మాంఝీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలు లౌకికవాదం వాటాను పెంచేందుకు చాలా ముఖ్యమని లాలూ చెప్పారు.
More From
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications