మనోరమ న్యూస్ కాంక్లెవ్ 2019 : దేశం వృద్ధి దిశగా పయనిస్తోందన్న ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని కొనియాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. దేశంలో నైపుణ్యం ఉన్న యువత ఎక్కువ ఉందని గుర్తుచేశారు. భారత్ సరికొత్త దిశగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. 130 కోట్ల మంది గొంతుక న్యూ ఇండియా అని తెలిపారు. మలయాళ మనోరమ గ్రూపునకు సంస్థకు చెందిన 2019 కాంక్లెట్ ఎడిషన్ను ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఉన్న వనరులు .. అభివృద్ధి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
దేశ ప్రజల ఆలోచనలు మారుతున్నాయని గుర్తుచేశారు ప్రధాని మోడీ. క్రీడ విభాగాల్లో ఇండియా రాణిస్తోందని తెలిపారు. 130 కోట్ల మంది ప్రజలు ప్రేక్షకులు ఉండిపోయేందుకు సిద్దంగా లేరన్నారు. జన్ ధన్ యోజన బ్యాంకు ఖాతాల్లో రూ.లక్ష కోట్ల నగదు జమ అయ్యిందని గుర్తుచేశారు. అంతేకాదు ఆర్థికంగా బాగున్న వారు గ్యాస్ సబ్సిడీని కూడా వదులుకున్నారని పేర్కొన్నారు.

అంతకుముందు కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ 'న్యూ ఇండియా-ద గవర్నమెండ్ అండ్ మీడియా' అనే అంశంపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్, కేరళ ఆర్థికమంత్రి థామస్, టీఎంసీ ఎంపీ మహువా తదితరులు పాల్గొన్నారు.
భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని మోడీ పేర్కొన్నారు. ఏ దేశంలో లేని వనరులు మనకు ఉన్నాయని పేర్కొన్నారు. యువత జనాభా శాతం ఎక్కువ ఉండటం .. వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి .. దేశాభివృద్ధికి తోడ్పాడుతున్నామని పేర్కొన్నారు. భవిష్యత్లో ఇండియా ప్రపంచంలో బలమైన దేశంగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications