పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు తేదీలు ఖరారు
న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు నవంబర్ 16 నుంచి డిసెంబర్ 16 వరకూ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ప్రకటించింది.
అయితే ప్రతీ ఏడాది నవంబర్ మూడు లేదా చివరి వారంలో నిర్వహించే సమావేశాలను ఈ దఫా కాస్త ముందుస్తుగానే నిర్వహిస్తుండడం గమనార్హం. కాగా, నవంబర్ లేదా డిసెంబర్ ఆరంభమయ్యే నాటికే జీఎస్టీని అమలులోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతోనే శీతాకాల సమావేశాలను ముందుస్తుగా ప్లాన్ చేశారు. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది నుంచి బడ్జెట్ సమావేశాలను కూడా జనవరిలోనే నిర్వహించాలన్న యోచనలో కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తోంది.

More From
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications