వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏడోసారి పెరిగాయి: పెరిగిన పెట్రోల్ ధర, తగ్గిన డీజిల్ ధర

పెట్రోలు, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. పెట్రోలు లీటర్ పైన రూ.0.13 పైసలు, డీజిల్ పైన లీటరుకు 0.12 పైసలు పెరిగాయి. ఈ రోజు రాత్రి (బుధవారం) నుంచి పెరిగిన ధరలు అమలులోకి రానున్నాయి.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెట్రోలు ధరలు స్వల్పంగా పెరగగా, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. పెట్రోలు లీటర్ పైన రూ.0.13 పైసలు పెరిగింది. డీజిల్ పైన లీటరుకు 0.12 పైసలు తగ్గాయి. ఈ రోజు రాత్రి (బుధవారం) నుంచి పెరిగిన ధరలు అమలులోకి రానున్నాయి. సెప్టెంబర్ నెల నుంచి ఇది ఏడో దపా పెరుగుదల.

 Petrol price up by Rs 0.13, diesel down by 0.12

కాగా, నవంబర్ 15వ తేదీన పెట్రోలు, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గిన విషయం తెలిసిందే. అప్పుడు పెట్రోల్‌పై లీటరుకు రూ.1.46 పైసలు, డీజిల్ పైన లీటరుకు రూ.1.53 పైసలు తగ్గించారు. తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అప్పుడు అదే రోజు (మంగళవారం) అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి.

అంతకుముందు, నవంబర్ 5వ తేదీన పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. సెప్టెంబర్ నుంచి అప్పుడు ధరలు పెరగడం ఆరోసారి. అప్పుడు పెట్రోల్ ధరలు లీటరుకు 89 పైసలు పెరగగా, డీజిల్ లీటర్ 86 పైసలు పెరిగాయి. ఇప్పుడు మాత్రం మొత్తంగా సెప్టెంబర్ నుంచి ఏడోసారి పెరిగాయి.

English summary
The prices of petrol have increased by Rs 0.13 per litre while diesel prices have decreased by 0.12 per litre. The new prices will come into effect from the midnight of November 30. This is the 7th increase in rates since September.
Read in English: Petrol price up by Rs 0.13
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X