శదర్ పవార్ మార్గదర్శకుడు అని ఉద్దవ్ థాకరే పొగడ్తలు, ప్రధాని నరేంద్ర మోడీ కూడా, ఎందుకంటే
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ 79వ వడిలోకి అడుగిడారు. గురువారం పవార్ జన్మదినం కావడంతో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. మరోవైపు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే, ప్రధాని నరేంద్ర మోడీ కూడా శరద్ పవార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
మహారాష్ట్రలో మహా వికాస్ అగాడీ ప్రభుత్వ ఏర్పాటుకు కారణం శరద్ పవార్ అని ఉద్దవ్ థాకరే అన్నారు. విభిన్న సిద్ధాంతాలతో ఉన్న శివసేన-కాంగ్రెస్ పార్టీలను కలిపింది కూడా అతనేనని పేర్కొన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన యోధుడు అని అభివర్ణించారు. తనకు శరద్ పవార్ మార్గదర్శక గురువు అని ఉద్దవ్ థాకరే పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ కూడా శరద్ పవార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అతను ఆరోగ్యంగా ఉండాలని ట్వీట్ చేశారు. శరద్ పవార్ను గురువుగా మోడీ పిలుస్తారు. ఇటీవల రాజ్యసభలో ఎన్సీపీ ఎంపీలను మోడీ పొగిడిన సంగతి తెలిసిందే. మరోవైపు మోడీ తనతో కలిసి పనిచేద్దామని కోరారని.. అయితే సిద్ధాంతపరంగా విభేదాలు ఉండటంతో పనిచేయలేదని శరద్ పవార్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
శదర్ పవార్ కూతురు సుప్రియ సూలే కూడా తన తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తమ శక్తికి కారణం మీరే, దానిని మీరు మరింత శక్తివంతం చేశారని పేర్కొన్నారు. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications