సీఎంలతో మోడీ సమావేశం: కరోనా ఉధృతి, నివారణ చర్యలపై డిస్కషన్..
కరోనా వైరస్ కేసులు తగ్గడం లేదు. సెకండ్ వేవ్ స్టార్ట్ అయినట్టే అనిపిస్తోంది. అసలే శీతాకాలం కావడంతో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో కరోనా వైరస్ ఎక్కువ ప్రభావం గల 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. వైరస్ కేసులు పెరగడానికి కారణం.. నివారణకు గల ప్రణాళికలపై సీఎంలతో ప్రధాని మోడీ డిస్కష్ చేస్తారు.

ఉదయం 10.30 గంటలకు కరోనా వైరస్ తీవ్రత ఎక్కువ గల రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతం సీఎం/ లెప్టినెంట్ గవర్నర్లతో ఇంటరాక్ట్ అవుతారు. రెండో విడత అన్నీ రాష్ట్రాలు సీఎంలతో సమావేశమై.. వ్యాక్సిన్ సరఫరా గురించి చర్చిస్తారని తెలిసింది.
Recommended Video
దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. 44 వేల 59 కేసులతో మొత్తం కేసుల సంఖ్య 91 లక్షలకు చేరింది. ఢిల్లీ, కేరళ, మహారాష్ట్రలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఢిల్లీలో 6746 కేసులు రాగా.. మహారాష్ట్రలో 5200, కేరళలో 5700 కేసులు వచ్చాయి. పశ్చిమ బెంగాల్ 3600, రాజస్తాన్లో 3260 కేసుల చొప్పున వచ్చాయి. అయితే హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, గుజరాత్, మణిపూర్లో కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications