సీఎంలతో ప్రధాని మోడీ మీట్.. ఇప్పుడు ఎందుకంటే..
కరోనా వైరస్ తిరిగి విజృంభిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బుధవారం వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు. కరోనా వైరస్ కోసం ఇప్పటికే పలు రాష్ట్రాలు తగిన చర్యలను తీసుకుంటున్నాయి. మహారాష్ట్రతోపాటు మరికొన్ని రాష్ట్రాలు లాక్డౌన్, రాత్రి సమయంలో కర్ఫ్యూను విధిస్తూ కరోనా వైరస్ను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఏం చర్యలు తీసుకుంటే కరోనా వైరస్ కట్టడి చేయవచ్చనే సమాలోచన చేస్తున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు తీసుకున్న చర్యలను కూడా ప్రధానికి వివరించనున్నట్లు తెలుస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏం చేద్దాం అనే విషయంపై ప్రధానంగా చర్చించనున్నారు. పది వేల కరోనా కేసుల నుంచి ప్రస్తుతం రోజుకు 26 వేలకు పెరిగాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. నివారణ చర్యలు తీసుకుంటోంది.

కరోనా స్ట్రెయిన్ టెన్షన్ ఒకవైపు ఉంది. ఈ క్రమంలో కేసులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. దీంతో నివారణ చర్యలపై కేంద్రం ఫోకస్ చేసింది. మరోవైపు టీకాలు ఇస్తూనే జాగ్రత్తలపై నిమగ్నమయ్యింది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications