బీహార్ పోలీసులు ఇంతే, మెడకు తాడుకట్టి ఈడ్చేశారు (వీడియో)
వైశాలి/ పాట్నా: బీహార్ పోలీసుల అమానుషత్వం మరోసారి బయటపడింది. ఓ మృతదేహం మెడకు తాడు కట్టి వందల మీటర్ల దూరం ఈడ్చుకుని వెళ్లి రాక్షసుల్లా ప్రవర్తించారు. బీహార్ లోని వైశాలి జిల్లాలో ఈ దారుణం జరిగింది.
వైశాలి జిల్లాలోని గంగానదిలో ఓ మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రెండు గంటల తరువాత పోలీసులు చేతులు ఊపుకుంటు అక్కడికి వెళ్లారు. పోలీసులు తమ వెంట ఆంబులెన్స్ కాని, పనివారిని కాని తీసుకు వెళ్లలేదు.

చివరికి మృతదేహం మెడకు తాడు కట్టి బయటకులాగారు. తరువాత మృతదేహాన్నితాడుతో ఈడ్చుకుని వందల మీటర్ల దూరంలో నిలిపి ఉన్న వాహనం దగ్గరకు వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో ఆ దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విషయం తెలుసుకున్న పై అధికారులు ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు.
More From
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications