సుష్మాస్వరాజ్ మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన ప్రముఖులు
సుష్మాస్వరాజ్ మరణంపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్,ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి మోడీతోపాటు మంత్రులు, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ సీనియర్ నేతలు, ఇతర పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

సుష్మాస్వరాజ్ ఆనారోగ్యంతో ఉన్నా, అలుపెరగకుండా తనపై ఉంచిన బాధ్యతల్ని నెరవేర్చిందని, ఆమే సేవలను ఎన్నటికి మరిచిపోనని ప్రధాని మోడీ అన్నారు. కోట్లాది మందికి ఆమే మార్గదర్శకురాలని పేర్కోన్నారు. రాజకీయాల్లో ఒక అధ్యయం ముగిసిందని తెలిపారు. సుష్మాస్వరాజ్ మృతికి సంతాపం తెలిపిన వారిలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ , తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్, ఏపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోపాటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు.
More From
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..!












Click it and Unblock the Notifications