చావో రేవో: సిందియాకు ప్రెస్టేజ్ ఇష్యూగా మారిన ఎమ్మెల్యేల విజయం..
మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే మొత్తం 28 స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతుండగా 22 మంది జ్యోతిరాదిత్య సింధియా వర్గం ఎమ్మెల్యేలు రాజీనామాతో ఎన్నిక అనివార్యమైంది. అయితే వారిని తిరిగి ఎన్నుకోవడం సింధియా ప్రెస్టిజ్ ఇష్యూగా మారింది. ఇందులో 16 సీట్లు గ్వాలియర్, చంబల్ ప్రాంతంలో ఉన్నాయి. ఇవీ సింధియా కుటుంబానికి పెట్టిన కోటలు.. అయితే ఆయా చోట్ల పార్టీ మారడంతో ఓటర్లు ఏ మేరకు ప్రభావం చూపారనే అంశం ఇవాళ తేలనుంది.

Recommended Video
సింధియా వర్గం రాజీనామా చేయడంతో మధ్యప్రదేశ్లో ప్రభుత్వం పడిపోయింది. కమల్ నాథ్ సీఎం పదవీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో సాధించే సీట్లను బట్టి శివరాజ్ సింగ్ చౌహన్ ప్రభుత్వ మనుగడ ఆధారపడి ఉంటుంది. అయితే ప్రచారంలో మాజీ సీఎం కమల్ నాథ్ నోటిదురుసు ప్రదర్శించారు. మాజీమంత్రిపై చేసిన ఐటెమ్ కామెంట్ దుమారం రేపింది. దీంతో ఎన్నికల సంఘం కూడా కలుగజేసుకొంది. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ నుంచి తొలగించింది. అయితే ఈసీ ఆదేశాలను సుప్రీంకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications