కన్నడ సాహితీ వేత్త హత్య: సీఐడి దర్యాప్తు (వీడియో)
ధారవాడ: ప్రముఖ కన్నడ సాహితీవేత్త, మాజీ ఉప కులపతి డాక్టర్ ఎం.ఎం. కలబుర్గి (77) హత్యతో కర్ణాటకలో పలు ప్రాంతాలలో ఆందోళనలు నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ధర్నాలు చేస్తు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి విషమించకూడదని కర్ణాటక ప్రభుత్వం భావించి కేసు సీఐడికి అప్పగించింది.
డాక్టర్ ఎం.ఎం. కలబుర్గి హత్య కేసును సీఐడికి అప్పగిస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆదేశాలు జారీ చేశారు. హత్య చేసిన వారు ఎవరైనా సరే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని సిద్దరామయ్య స్పష్టం చేశారు.
సోమవారం ముఖ్యమంత్రి సిద్దరామయ్య, హోం శాఖ మంత్రి జార్జ్ దారవాడ చేరుకుని డాక్టర్ ఎం.ఎం. కలబుర్గి పార్థివ శరీరానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆదివారం ఇంటిలో ఉన్న కలబుర్గిని దుండగులు రివాల్వర్ తో కాల్చి అతి దారుణంగా హత్య చేశారు.
More From
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications