విద్యార్థినులపైకి వీర్యం నింపిన బెలూన్లు: ఢిల్లీలో ధర్నా
న్యూఢిల్లీ: లేడీ శ్రీరామ్ కాలేజీ విద్యార్థినిపైకి ఢిల్లీ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల విద్యార్థినులపైకి వీర్యం నింపిన బెలూన్లు విసురుతున్నారని ఆరోపిస్తూ ఢిల్లీ జీసస్ అం్ మేరీ కాలేజీ విద్యార్తులు, టీచర్లు గురువారం ధర్నా చేశారు.
ఢిల్లీ పోలీసు కేంద్ర కార్యాలయం వద్ద వారు ధర్నాకు దిగారు. కళాశాలల్లోనూ, వెలుపలా తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు ప్లకార్డులు ధరించి ఆందోళనకు దిగారు.

వీర్యం నింపిన బెలూన్ల నుంచి విద్యార్థినులకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఆగ్రహంతో గొంతెత్తుదాం వంటి నినాదాలు రాసిన పోస్టర్లను ప్రదర్శించారు.హోలీ పేరుతో కొంత మంది దుండగులు వేధిస్తున్నారని ఆరోపించడంతో విద్యార్థినులు తీవ్ర ఆగ్రహానికి గురై ఆందోళనకు దిగారు.
తనపైకి వీర్యం నింపిన బెలూన్లు విసిరారని లేడీ శ్రీరామ్ కాలేజీ విద్యార్థిని తన మిత్రురాలికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, ఇటువంటి అనుభవం మరింత మంది విద్యార్థినులకు కూడా ఎదురైందని అధికారవర్గాలు గుర్తించాయి.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications