మోసగాళ్లకు చెక్ చెప్పేందుకు రంగంలోకి కేంద్రం: రూ.50 కోట్ల లోన్ దాటితే..
న్యూఢిల్లీ: విజయ్ మాల్యా, నీరవ్ మోడీ.. ఇలా బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్నారు. ఇలాంటి అక్రమాలను నివారించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది.
ఇందులో భాగంగా రూ.50 కోట్ల కంటే ఎక్కువ రుణాలు తీసుకునే వారి పాస్పోర్టు వివరాలను తీసుకోవాలని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్రం ఆదేశించనుంది.

ఇందుకు సంబంధించిన బిల్లును కేంద్రం ఈ బడ్జెట్ సమావేశాల్లో తీసుకు వచ్చేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ బిల్లు చర్చల దశలో ఉందని తెలుస్తోంది.
బ్యాంకులు, నిఘా సంస్థలు, ఇతర ప్రభుత్వ విభాగాల మధ్య మరింత సమన్వయం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, ఎవరి ఖాతాలోనైనా మోసపూరిత లావాదేవీలు ఉన్నాయని బ్యాంకు గుర్తిస్తే వెంటనే సంబంధిత ఏజెన్సీకి తెలియజేయవచ్చునని చెబుతున్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications