బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇన్ఫోసిస్ టెక్కీ హత్య: ఆ టైంలో పని చేయలేం కానీ.. మహిళా టెక్కీలు

25 ఏళ్ల మహిళా ఇన్ఫోసిస్ టెక్కీ ఆనంద్ కే రసిలా రాజు హత్య నేపథ్యంలో పుణేలోని మహిళా ఉద్యోగినులు స్పందించారు. తాము నైట్ షిఫ్టులలో వర్క్ చేయలేకపోతున్నట్లు చెప్పారు.

|
Google Oneindia TeluguNews

పుణే: 25 ఏళ్ల మహిళా ఇన్ఫోసిస్ టెక్కీ ఆనంద్ కే రసిలా రాజు హత్య నేపథ్యంలో పుణేలోని మహిళా ఉద్యోగినులు స్పందించారు. తాము నైట్ షిఫ్టులలో వర్క్ చేయలేకపోతున్నట్లు చెప్పారు.

ఇన్ఫోసిస్‌లో లేడీ టెక్కీ హత్య - బతిమాలిన గార్డ్..: అసలేం జరిగింది?ఇన్ఫోసిస్‌లో లేడీ టెక్కీ హత్య - బతిమాలిన గార్డ్..: అసలేం జరిగింది?

ముఖ్యంగా వీకెండ్స్‌లో ఆఫీస్ దాదాపు ఖాళీగా ఉంటుందని, అప్పుడు మరీ ఇబ్బంది అవుతుందని చెప్పారు. ఖాళీగా ఉన్న కార్యాలయంలో పని చేయలేకపోతున్నామని, కానీ ఏం చేయలేని పరిస్థితి అని చెబుతున్నారు.

infosys

ఇదిలా ఉండగా, రసిలా రాజు అంత్యక్రియలు కేరళలోని కోజికోడ్‍‌లో జరిగాయి. ఆమె అంత్యక్రియలకు వందలాది మంది హాజరయ్యారు.

ఆమె మృతదేహాన్ని ఉదయం ముంబై నుంచి విమానంలో కేరళ తీసుకు వచ్చారు. రసిలా రాజు తల్లి రెండేళ్ల క్రితమే మృతి చెందారు. ఆమె తండ్రి మాజీ సైనిక ఉద్యోగి. ఆమె సోదరుడు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారు.

English summary
Hundreds of people who had never met K Rasila Raju showed up today as the young techie was buried in her home town of Kozhikode.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X