ఇన్ఫోసిస్ టెక్కీ హత్య: ఆ టైంలో పని చేయలేం కానీ.. మహిళా టెక్కీలు
25 ఏళ్ల మహిళా ఇన్ఫోసిస్ టెక్కీ ఆనంద్ కే రసిలా రాజు హత్య నేపథ్యంలో పుణేలోని మహిళా ఉద్యోగినులు స్పందించారు. తాము నైట్ షిఫ్టులలో వర్క్ చేయలేకపోతున్నట్లు చెప్పారు.
పుణే: 25 ఏళ్ల మహిళా ఇన్ఫోసిస్ టెక్కీ ఆనంద్ కే రసిలా రాజు హత్య నేపథ్యంలో పుణేలోని మహిళా ఉద్యోగినులు స్పందించారు. తాము నైట్ షిఫ్టులలో వర్క్ చేయలేకపోతున్నట్లు చెప్పారు.
ముఖ్యంగా వీకెండ్స్లో ఆఫీస్ దాదాపు ఖాళీగా ఉంటుందని, అప్పుడు మరీ ఇబ్బంది అవుతుందని చెప్పారు. ఖాళీగా ఉన్న కార్యాలయంలో పని చేయలేకపోతున్నామని, కానీ ఏం చేయలేని పరిస్థితి అని చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, రసిలా రాజు అంత్యక్రియలు కేరళలోని కోజికోడ్లో జరిగాయి. ఆమె అంత్యక్రియలకు వందలాది మంది హాజరయ్యారు.
ఆమె మృతదేహాన్ని ఉదయం ముంబై నుంచి విమానంలో కేరళ తీసుకు వచ్చారు. రసిలా రాజు తల్లి రెండేళ్ల క్రితమే మృతి చెందారు. ఆమె తండ్రి మాజీ సైనిక ఉద్యోగి. ఆమె సోదరుడు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారు.
More From
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications