తలక్రిందులుగా వేలాడదీసి కొట్టి చంపారు (వీడియో)
అమృత్సర్: దొంగతనం కారణంతో ఓ వలస కూలీని యజమాని తలక్రిందులుగా వేలాడదీసి అత్యంత దారుణంగా హతమార్చిన వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో హల్ చల్ సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే, పంజాబ్లోని అమృత్ సర్ పారిశ్రామికవాడలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఫ్యాక్టరీలో దొంగతనం చేశాడన్న కారణంతో బీహార్కు చెందిన వలస కూలీ రామ్ సింగ్ను గురువారం ఉదయం ఫ్యాక్టర యజమాని జస్ప్రీత్ సింగ్ కిడ్నాప్ అతడిని తలక్రిందులుగా వేలాడదీసి ఇనుప రాడ్డుతో విచక్షణా రహితంగా కొట్టి చంపాడు.

ఈ సంఘటన మొత్తాన్ని అక్కడే ఉన్న ఓ వ్కక్తి మొబైల్లో చిత్రీకరించాడు. 34 నిమిషాల నిడివిగల వీడియో ఇప్పుడు యూట్యూబ్లో కలకలం సృష్టిస్తోంది. సంఘటన జరిగిన మరుసటి రోజే రాంసింగ్ మృతదేహం లభించింది. ఈ దారుణానికి సహకరించిన మరో ఇద్దరిపై హత్యానేరం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
More From
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications