పంజాబ్ & సింద్ బ్యాంకులో ఉద్యోగాలు: వివిధ రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
పంజాబ్ మరియు సింద్ బ్యాంకు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఏజీఎం, కంపెనీ సెక్రటరీ, రాజభాష అధికారి, లా మేనేజర్, ఫైర్ సేఫ్టీ ఆణీసర్, సెక్యూరిటీ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్, చార్టర్డ్ అకౌంటెంట్ , సాఫ్ట్వేర్ డెవలపర్,/ఐటీ ప్రోగ్రామర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.ఆన్లైన్ దరఖాస్తులు పూర్తిచేసేందుకు చివరితేదీ అక్టోబర్ 10, 2019.
సంస్థ పేరు: పంజాబ్ & సింద్ బ్యాంకు
పోస్టు పేరు: ఏజీఎం, కంపెనీ సెక్రటరీ, రాజభాష అధికారి, లా మేనేజర్, ఫైర్ సేఫ్టీ ఆణీసర్, సెక్యూరిటీ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్, చార్టర్డ్ అకౌంటెంట్ , సాఫ్ట్వేర్ డెవలపర్,/ఐటీ ప్రోగ్రామర్, టెక్నికల్ ఆఫీసర్
పోస్టుల సంఖ్య: 168
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 10, 2019
విద్యార్హతలు: విద్యార్హతల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
వయస్సు: 21 నుంచి 45 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ, పర్సనల్ టెస్టు
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ/ఎస్టీ
అభ్యర్థులు:
రూ.150/-
ఇతరులు:
రూ.700/-
ముఖ్యతేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ: 26 సెప్టెంబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 10 అక్టోబర్ 2019