రైల్వే టెండర్ కేసు: రబ్రీ నివాసంలో సీబీఐ సోదాలు, 4 గంటలపాటు తేజస్వి విచారణ
పాట్నా: రైల్వే హోటల్ టెండర్ కేసుకు సంబంధించి ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీదేవి నివాసంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మంగళవారం మధ్యాహ్నం సోదాలు నిర్వహించింది.
లాలూ తనయుడు తేజస్వి యాదవ్ను అధికారులు ప్రశ్నించారు. అతనిని అధికారులు నాలుగు గంటల పాటు విచారించారని తెలుస్తోంది.

రాంచీ, పూరీలలో ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్ కార్పోరేషన్ (ఐఆర్సీటీసీ) హోటల్స్ విషయంలో అవకతవకలు జరిగినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు నిమిత్తం అధికారులు సోదాలు నిర్వహించి, విచారించారు. ఇప్పటికే లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణం కేసుల్లో నేరస్తుడిగా శిక్ష అనుభవిస్తున్నారు.
More From
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications