వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోర ప్రమాదం: నదిలో పడిన బస్సు, 32మంది మృతి

|
Google Oneindia TeluguNews

జైపూర్‌: రాజస్థాన్‌లో శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి వంతెనపై నుంచి నదిలో పడింది. ఈ ప్రమాదంలో 32 మంది దుర్మరణం చెందారు. మరో 9 మంది గాయపడ్డారు.

Rajasthan: Bus falls off bridge into river, 20 killed

సవాయి మధోపూర్‌లోని దుబి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. సహాయ చర్యలు స్థానికులు కూడా పాల్గొన్నారు.

ఇప్పటివరకు 32 మంది మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మరికొందరు గాయపడగా.. చికిత్స నిమిత్తం వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ప్రయాణికులంతా నిద్రలో ఉండటం, బస్సు పూర్తిగా నదిలో మునిగిపోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగిందని పోలీసులు చెప్పారు.

English summary
In a tragic incident, at least 20 people died and 24 others injured after a bus fell into the river at Dubi of Sawai Madhopur in Rajasthan on Saturday. Police have reached the sport to carry out rescue operations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X