చైర్మన్తో జవదేకర్ 'టి' వాదన, పుస్తకం విసిరిన ఎంపి
హైదరాబాద్/న్యూఢిల్లీ: రాజ్యసభలో వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు) పైన చర్చ పెట్టాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ గురువారం సభలో డిప్యూటీ చైర్మన్తో వాదనకు దిగారు. తెలంగాణ బిల్లు కోసం బిజెపితో పాటు తెలంగాణ ప్రాంత సభ్యులు పట్టుబట్టారు.
రాజ్యసభలో తమిళనాడు ఎంపీలు కూడా నిరసన తెలిపారు. ఎంప మైత్రేయన్ సభా ఉల్లంఘనలకు సంబంధించిన పుస్తకాన్ని చైర్మన్ పైన విసిరి కొట్టారు. మరోవైపు సీమాంధ్ర ఎంపీలు జై సమైక్యాంధ్ర, సేవ్ ఆంధ్ర ప్రదేశ్ ఫ్లెక్సీలు ప్రదర్శించారు. సభలో గందరగోళం ఏర్పడటంతో మూడు గంటల వరకు వాయిదా వేశారు.

ఉసురు పోసుకోవొద్దు: హర్ష కుమార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెసు పార్టీ పాపం ఎంతుందో, ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీది కూడా అంతే ఉందని ఎంపీ హర్ష కుమార్ అన్నారు. సమైక్యవాదుల ఉసురు పోసుకోవద్దని హర్ష విజ్ఞప్తి చేశారు. సవరణలపై ఓటింగు కోసం బిజెపి పట్టుబడాలని సూచించారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications